Listly
Listly by www
ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ప్రజారోగ్యం దృష్ట్యా వాక్సినేషన్ ప్రక్రియకు ప్రాధాన్యమివ్వాల్సి ఉందని అఫిడవిట్లో స్పష్టం చేసింది.